వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని అన్ని రకాల నౌకా రవాణాకు మూసివేస్తున్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో అత్యంత కీలకమైన ఈ జలమార్గం మూతపడటం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ఈ పరిణామంతో ముడిచమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో భారత్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ప్రియమవనున్నాయి.
Comments
Loading comments...

