వార్తలకు తిరిగి వెళ్లండి
హరితహారం బకాయిల్లో కమీషన్ ఆరోపణలు

హరితహారం మొక్కల బకాయిల చెల్లింపుల్లో 20 శాతం కమీషన్ వసూలు చేశారన్న రైతుల ఫిర్యాదులపై ఐటీడీఏ ప్రత్యేక విచారణకు ఆదేశించింది. ఇద్దరు అధికారులకు అభియోగ పత్రాలు జారీ చేశారు.
ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీవో తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Loading comments...