వార్తలకు తిరిగి వెళ్లండి

హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి విరివిగా మొక్కలు నాటాలని ఆయన సూచించారు. అధికారులు, సిబ్బందితో కలిసి పాల్గొన్న ఆయన, పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

