వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణాచల్ప్రదేశ్ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగమైంది. ఇటానగర్లో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కేటీ పర్ణాయక్ అధికారులు, సిబ్బందికి జాతీయ జెండాలను అందించి, ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని సూచించారు.
దిబాంగ్ వ్యాలీలో ఎమ్మెల్యే మోపి మిహు జెండాలు పంపిణీ చేయగా, లోయర్ సుబన్సిరిలో ‘తిరంగా యాత్ర-2026’ నిర్వహించారు.
Comments
Loading comments...

