వార్తలకు తిరిగి వెళ్లండి
11 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇంటికి చేరిన హనుమంతు
రవళి దేవి Jun 27, 2026 5:56 AM నారాయణపేట 3 viewsabout 2 hours ago

13 ఏళ్ల వయసులో తప్పిపోయిన హనుమంతు, 11 ఏళ్ల తర్వాత 24 ఏళ్ల యువకుడిగా స్వగ్రామం తిప్రాస్పల్లికి చేరుకున్నాడు. చెన్నై స్వచ్ఛంద సంస్థ సహాయంతో అతడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
కొడుకు రాకతో తల్లిదండ్రుల నిరీక్షణ ఫలించింది. హనుమంతును తిరిగి చేర్చిన సంస్థకు, సర్పంచ్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...