వార్తలకు తిరిగి వెళ్లండి

హైదర్నగర్ డివిజన్లో వీధిలైట్లు వెలగక రహదారులు అంధకారంగా మారాయని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వినాయక చవితి, నిమజ్జనం వేళ మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను గుర్తించి ఎలక్ట్రిసిటీ, GHMC అధికారులు వెంటనే స్పందించి వీధిలైట్లను పునరుద్ధరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

