Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సుల యజమానులతో సమావేశం

Follow Udayam on Google
Mohammad Aug 16, 2026 4:20 PM అనంతపురంవినోదం
హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సుల యజమానులతో సమావేశం - Udayam
ప్రైవేటు బస్సు యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాడాలని తాడిపత్రి మాజీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సు యజమానుల సమావేశం ఉంటుందని వెల్లడించారు. అందరూ హాజరై సలహాలు, సూచనలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...