వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ పిలుపు మేరకు హైదరాబాద్ ట్యాంక్బండ్పై 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం నుండి వివేకానంద విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది.
ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ శరత్ కుమార్ రెడ్డి గారు పాల్గొని, జాతీయ ఐక్యతను చాటారు. ఈ ర్యాలీ అందరిలో దేశభక్తిని నింపిందని ఆయన తెలిపారు
Comments
Loading comments...

