వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు TUCI రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్. పద్మ, ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ తెలిపారు.
కనీస వేతనం రూ.26 వేలు, నైట్ డ్యూటీల రద్దు, వారానికి ఒకరోజు సెలవు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

