వార్తలకు తిరిగి వెళ్లండి

సున్నంచెరువు వద్ద హైడ్రా చర్యలకు వ్యతిరేకంగా BRS నేత కార్తీక్ రాయల్ ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునిచ్చారు. కోర్టు ఉత్తర్వులు రిజర్వ్లో ఉన్నప్పటికీ హైడ్రా పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
చెరువు విస్తరణతో ఫ్లాట్ యజమానుల ఆస్తి హక్కులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. హక్కులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని కార్తీక్ రాయల్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

