వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని USFI మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ డిమాండ్ చేశారు.
దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, జ్వరం వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, హాస్టళ్లలో పరిశుభ్రత లోపం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...
