వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజ సేకర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను గూడూరులో బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.
ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి అనంతం ర్యాలీగా టవర్ క్లాక్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

