వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మృతిపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధిగా సుదర్శన్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సేవకు విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

