Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులంలో ఎస్సీ కమిషన్ సభ్యుల తనిఖీ

Follow Udayam on Google
B Ganga Sep 09, 2026 7:12 PM పార్వతీపురం మన్యంGeneral
గురుకులంలో ఎస్సీ కమిషన్ సభ్యుల తనిఖీ - Udayam
సీతానగరం మండలం జోగింపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలను ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్య, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...