Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల పాఠశాలను తరలించడం తగదు ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Aug 21, 2026 9:39 AM నెల్లూరుGeneral
గూడూరు నియోజకవర్గం కోటలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలను తరలించడం తగదని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అన్నారు. గురువారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ 600 మంది విద్యార్థులు గల ఈ గురుకుల పాఠశాలను ఉన్నపలంగా ఎత్తివేయడం వల్ల బీసీలు, ఎస్సీలు విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. అధికారులు పోలీసుల చేత విద్యార్థులను ఖాళీ చేయించడం వల్ల ఆందోళనలు జరుగుతున్నాయన్నారు.

Comments

G
Loading comments...