Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాల కోర్టులో ప్రధాన నిందితుడు లొంగుబాటు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 03, 2026 6:02 PM పల్నాడుGeneral
గురజాల కోర్టులో ప్రధాన నిందితుడు లొంగుబాటు - Udayam
రెంటచింతల మండలం రెంటాలకు చెందిన వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారి ఉమామహేశ్వరరెడ్డి గురువారం గురజాల కోర్టులో లొంగిపోయారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఈ కేసులో మరిన్ని విషయాలను రాబట్టేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరగా, దానిపై విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...