వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం గుంటూరు డివిజన్ రైల్వే శాఖ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. మార్కాపురం రోడ్ స్టేషన్ వరకు రైలు సదుపాయం అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
అక్కడి నుంచి శ్రీశైలం క్షేత్రం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా మల్లికార్జున స్వామి దర్శనానికి చేరుకోవచ్చని వెల్లడించారు.
Comments
Loading comments...

