Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఛానల్ విస్తరణ రైతులకు రూ.10 కోట్లు జమ

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 04, 2026 3:06 PM గుంటూరుGeneral
గుంటూరు ఛానల్ విస్తరణ రైతులకు రూ.10 కోట్లు జమ - Udayam
గుంటూరు ఛానల్ విస్తరణ కోసం భూములు ఇచ్చిన జీజీ పాలెం, రావిపాడు రైతులకు మూడో విడతగా రూ.10 కోట్లు పరిహారం జమ అయినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటివరకు రైతులకు మొత్తం రూ.38.12 కోట్లు పరిహారం అందినట్లు పేర్కొన్నారు. మిగిలిన రూ.32.05 కోట్లను కూడా త్వరలో అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...