వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు బ్రాడీపేటలోని ఐస్ పార్క్కి అనుకోని ఉన్న ట్రాన్స్ ఫార్మర్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. స్థానికులు వెంటనే నీటిని బకెట్లతో తీసుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
సమయానికి ఫైర్ ఇంజన్ రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రాణనష్టంగానే ఆస్తి నష్టం గాని జరగలేదు. దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

