వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో గుంటూరు జిల్లాలో పత్తి సాగు భారీగా తగ్గింది. 2.73 లక్షల ఎకరాలకు బదులు ఈ ఏడాది 1.52 లక్షల ఎకరాల్లోనే (55.82%) సాగైంది. వానలు లేక పెట్టుబడులు నష్టపోయి రైతులు అప్పుల పాలవుతున్నారు.
ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక వర్షాలు పడినా పత్తి సాగు కష్టమేనని వ్యవసాయ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

