వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఎమ్మెల్సీ వర్ల రామయ్యను శనివారం గుంటూరులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఘనంగా సత్కరించారు. 25 ఏళ్లుగా టీడీపీకి నిబద్ధతతో పనిచేసినందుకే రామయ్యకు ఈ గుర్తింపు వచ్చిందని తెలిపారు.
అంకితభావంతో పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని చెబుతూ, ఎమ్మెల్సీగా ఆయన ప్రజా సమస్యలపై మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

