వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు కలెక్టరేట్లోని PGRS వద్ద సోమవారం ఉద్యోగులు నిరసన తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ఛైర్మన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఐదు నెలలుగా రావాల్సిన డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఐఆర్ను కూడా ఇవ్వాలని కోరారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా హామీలకే పరిమితమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

