వార్తలకు తిరిగి వెళ్లండి

బొగ్గుగుడిసె నుంచి నిజాంసాగర్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాలను కలిపే ఈ రహదారిపై నిత్యం భారీ స్థాయిలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మూడు రాష్ట్రాలకు కీలకమైన ఈ ప్రధాన రహదారి దుస్థితిపై పాలకుల నిర్లక్ష్యం ఎందుకని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

