Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయాంగా రోడ్డు.. ఇబ్బందుల్లో వాహనదారులు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 18, 2026 10:49 AM నాగర్ కర్నూల్General
గుంతలమయాంగా రోడ్డు.. ఇబ్బందుల్లో వాహనదారులు - Udayam
కల్వకుర్తి పట్టణం నుంచి తిమ్మరాశి పల్లి కి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతల మాయంగా మారింది. దీంతో వర్షాకాలం కావడంతో గుంతలో వర్షపు నీళ్ళు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రయాణికుల కోరుతున్నారు.

Comments

G
Loading comments...