వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణంలో బుధవారం వీధి కుక్కలను మున్సిపాలిటీ అధికారులు పట్టి డాగ్ స్క్వాడ్ సెంటర్ కు తరలించారు.
మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. పట్టణ ప్రజల నుంచి వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాన్ని పిలిపించి వీధి కుక్కలను పట్టి డాగ్ స్క్వాడ్ సెంటర్ కు తరలిస్తున్నామన్నారు.
Comments
Loading comments...

