వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణంలో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి జూటూరు మనోహర్ బాబు అదృశ్యమైనట్లు వన్ టౌన్ సీఐ మనోహర్ తెలిపారు.
ఈనెల 15 న ఇంటి నుంచి వెళ్లిన మనోహర్ తిరిగి ఇంటికి రాక పోవడంతో అతడి భార్య నీరజ సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారని ఆ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ మనోహర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

