వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా కర్ణాటకలోని శివమొగ్గకు రెండు ప్రత్యేక రైళ్లను నడుపునున్నట్లు రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.మచిలీపట్నం శివమొగ్గ టౌన్ కు ఆదివారం మధ్యాహ్నం 3.55 గంటలకు ఈ రైలు మచిలీపట్నంలో బయలుదేరి,
తిరుగు ప్రయాణంలో శివమొగ్గ టౌన్ స్టేషన్లో సెప్టెంబర్ 2 తేదీన బుధవారం సాయంకాలం 5. 40 నిమిషాలకు బయలుదేరుతుందన్నారు.
Comments
Loading comments...

