Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటు తో ప్రయాణికుడి మృతి

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Aug 26, 2026 10:54 AM నంద్యాలGeneral
గుండెపోటు తో ప్రయాణికుడి మృతి - Udayam
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన ప్యాపిలి సమీపంలో చోటుచేసుకుంది. మద్దికేర నుండి మాధవరం గ్రామానికి బస్సు లో వెళ్తున్న శ్రీనివాసులు(45) కు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మాధవరం గ్రామంలో బంధువుల వివాహానికి వెళ్తుండగా మార్గం మధ్యలో జరిగిన ఈ సంఘటనతో ఆ కుటుంబం లో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...