వార్తలకు తిరిగి వెళ్లండి
ఇరాన్పై గల్ఫ్ దేశాల ప్రత్యక్ష దాడి

పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరిస్తోంది. ఇరాన్ దాడులతో విసిగిపోయిన బహ్రెయిన్, కువైట్ దేశాలు తమ యుద్ధ విమానాలతో ఇరాన్లోని డ్రోన్, క్షిపణి స్థావరాలపై తొలిసారి ప్రత్యక్ష దాడి చేశాయి.
యూఏఈ అందించిన నిఘా సమాచారంతో ఈ ఆపరేషన్ రహస్యంగా సాగింది. సౌదీ అరేబియా కూడా ఆరంభంలో మద్దతిచ్చి తర్వాత పునరాలోచనలో పడింది. ఈ పరిణామం ఆ ప్రాంతంలో తీవ్ర కలవరం రేపుతోంది.
Comments
Loading comments...