Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్ బావిలో వింతగా ఎగిసిన నీటి అలలు

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Aug 07, 2026 12:46 PM ఆల్ ఇండియా జాతీయ
గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్పార్దా గ్రామంలో ఓ రైతు బావిలో నీరు అలల మాదిరిగా ఎగిసిపడుతున్న ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. భూగర్భ వాయువులు లేదా ఒత్తిడిలో మార్పుల వల్ల ఇలా జరిగి ఉండొచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...