వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీలో బీఏఎంఎస్ (BAMS) కోర్సుకు చెందిన 'శల్య తంత్ర-1' పరీక్ష పేపర్ లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమైన ప్రశ్నల పేరుతో ప్రశ్నాపత్రం వాట్సాప్లో హల్చల్ చేసినట్లు విద్యార్థులు తెలిపారు.
ఈ ఘటనపై ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధ్యులపై తక్షణమే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Comments
Loading comments...
