Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 11, 2026 12:27 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు - Udayam
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 19 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. పీజీలో 55% మార్కులు, నెట్ లేదా సెట్, పీహెచ్‌డీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...