Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ-శివమొగ్గ రైలు ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 08, 2026 7:41 PM కృష్ణా జిల్లాGeneral
గుడివాడ-శివమొగ్గ రైలు ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌ - Udayam
గుడివాడ నుంచి శివమొగ్గకు ప్రత్యేక రైలు ప్రతిపాదనకు రైల్వే అధికారులు సానుకూలత తెలిపారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి విజ్ఞప్తితో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పరిశీలించి, రైలు నడపడం సాధ్యమేనని నివేదిక ఇచ్చారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల భక్తులకు రైలు ఉపయోగకరంగా ఉంటుందని, సుమారు వెయ్యి మంది శృంగేరి పీఠాన్ని సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. తదుపరి ఆమోదానికి ప్రతిపాదనను పంపాలని సిఫారసు చేశారు.

Comments

G
Loading comments...