Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాగి రాజుల పాలనా కేంద్రంగా గుడిమెట్లు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 12, 2026 11:26 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
చాగి రాజుల పాలనా కేంద్రంగా గుడిమెట్లు - Udayam
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని గుడిమెట్లు 12, 13వ శతాబ్దాల్లో చాగి రాజుల పాలనా కేంద్రంగా ఉండేదని శాసనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతానికి శతాబ్దాల చరిత్ర ఉంది. పురాతన ఆలయాలు, శిల్పాలు, కాకతీయుల కాలం నాటి శాసనాలు చారిత్రక వైభవాన్ని చాటుతున్నాయి. కృష్ణానది తీరంలోని గుడిమెట్లకు వర్షాకాలంలో వజ్రాల అన్వేషణతోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది.

Comments

G
Loading comments...