వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం: సీతానగరం మండలం గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు సందర్శించారు. గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్లో రావి , వేప మొక్కలు నాటి , ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు.
ఏనుగుల సంరక్షణ , మానవ–వన్యప్రాణి ఘర్షణల నివారణపై ఆరా తీశారు. కుంకీ ఏనుగులు జయంత్ , అభిమన్యులకు చెరకు , బెల్లం తదితర ఆహారం అందించారు.
Comments
Loading comments...

