వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో పడిపోతున్న జీఎస్టీ నిష్పత్తి

ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీలో జీఎస్టీ రాబడి నిష్పత్తి క్రమంగా క్షీణిస్తోందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. 2018–19లో 2.40 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి 2025–26 ఆర్థిక సంవత్సరానికి 1.90 శాతానికి పడిపోయిందని వివరించింది.
వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో ఈ వివరాలు వెల్లడించారు.
Comments
Loading comments...