వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాయపల్లి మండలం అలిమిలి గ్రామ సమీపంలో కనుమ రాయి కొండపై వెళ్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి శనివారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై విహరించారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నరసింహ స్వామిని గరుడ వాహనంపై దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

