Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంత్‌కు పెరుగుతున్న పోటీ

Follow Udayam Digital on Google
హరిక శర్మ Jul 30, 2026 9:38 PM అల్ ఇండియా క్రీడలు
పంత్‌కు పెరుగుతున్న పోటీ - Udayam Digital
శ్రీలంక టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించగా రిషబ్‌ పంత్‌ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే రెండో వికెట్‌ కీపర్‌గా ధ్రువ్‌ జురెల్‌ ఎంపిక కావడంతో పంత్‌కు పోటీ పెరిగింది. అవకాశాలు వచ్చినప్పుడల్లా జురెల్‌ బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌లో రాణిస్తున్నాడు. టెస్టుల్లో పంత్‌కే తొలి ప్రాధాన్యం ఉన్నప్పటికీ, జురెల్‌ స్థిరమైన ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని బలపరుచుకుంటున్నాడు.

Comments

G
Loading comments...