Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపీ బ్లాక్ నిర్మాణానికి భూమిపూజ

ధనుష్ రెడ్డి Jul 03, 2026 9:28 AM జోగులాంబ గద్వాల్ 4 viewsabout 1 hour ago
ఓపీ బ్లాక్ నిర్మాణానికి భూమిపూజ - Udayam Digital
గద్వాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతన ఓపీ బ్లాక్‌కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...