వార్తలకు తిరిగి వెళ్లండి
ఓపీ బ్లాక్ నిర్మాణానికి భూమిపూజ

గద్వాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతన ఓపీ బ్లాక్కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి భూమిపూజ చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...