వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతన ఓపీ బ్లాక్కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి భూమిపూజ చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

