వార్తలకు తిరిగి వెళ్లండి

పేట మండలం తిర్మలాపూర్ గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. భవనం పూర్తయితే మహిళలు సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
భవనాన్ని మంజూరు చేయించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మాజీ డీసీసీ కుంభం శివకుమార్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

