Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రోలో రూ.1,756 కోట్ల వాటా విక్రయం

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 4:21 PM జాతీయంవాణిజ్యం
గ్రోలో రూ.1,756 కోట్ల వాటా విక్రయం - Udayam
గ్రో పేరెంట్‌ కంపెనీ బిలియన్‌బ్రెయిన్స్‌ గ్యారేజ్‌ వెంచర్స్‌లో వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ పీక్‌ 15 పార్ట్‌నర్స్‌ 1.46% వాటాను రూ.1,756 కోట్లకు విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బల్క్‌ డీల్‌లో 9,17,14,208 షేర్లను సగటున రూ.191.49 చొప్పున విక్రయించింది. ఈ విక్రయంతో కంపెనీలో పీక్‌ 15 వాటా 15.68% నుంచి 14.22%కి తగ్గింది. అయినప్పటికీ సంస్థ, దాని అనుబంధ సంస్థలు అతిపెద్ద పబ్లిక్‌ వాటాదారుగా కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...