వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్లో సంస్థల ఏఐ పెట్టుబడులు ఏడాదిలో 119% పెరిగాయి. ప్రపంచ సగటు 110% కంటే ఇది అధికం. ప్రస్తుతం కంపెనీల సగటు ఐటీ బడ్జెట్లో ఏఐ వాటా 16.6% ఉండగా.
2027 నాటికి 21.3%కి చేరుతుందని సర్వీస్నౌ ఎంటర్ప్రైజ్ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్-2026 తెలిపింది.
Comments
Loading comments...

