వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో నిర్మాణం పూర్తయిన నూతన గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించి నిరుద్యోగులకు అందుబాటులోకి తేవాలని DYFI జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ డిమాండ్ చేశారు.
ఆదివారం నూతన భవనాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడారు. పాత గ్రంథాలయంలో స్థలాభావంతో అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులు తొలగించాలని కోరారు. స్పందించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

