వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజుల పర్యటన కోసం ఉజ్బెకిస్తాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి తాష్కెంట్ విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు మిర్జియోయేవ్ ఘన స్వాగతం పలికారు. మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది నాలుగోసారి.
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మిర్జియోయేవ్తో మోదీ ప్రతినిధుల స్థాయి చర్చలు జరపనున్నారు. యాంగీ ఉజ్బెకిస్తాన్ పార్కులోని స్వాతంత్య్ర స్మారకం వద్ద మోదీ నివాళులర్పించారు
Comments
Loading comments...

