వార్తలకు తిరిగి వెళ్లండి
జమలాపురంలో ఘనంగా కల్యాణం

Photo Gallery
ఖమ్మం జిల్లా జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శాంతి కల్యాణ వేడుక వైభవంగా సాగింది. మహా కుంభాభిషేకానంతరం జరిగిన ఈ వేడుకలో దాతలు కన్యాదాతలుగా వ్యవహరించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...