వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ డిజిటల్ కనెక్టివిటీ రంగంలో పదేళ్లు పూర్తి చేసుకున్న రిలయన్స్ జియో, తెలంగాణ విభాగంలో ఉద్యోగులు మరియు భాగస్వాముల సమక్షంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కే.సీ. రెడ్డి మాట్లాడుతూ, రానున్న పదేళ్లలో 5జీ, కనెక్టెడ్ హోమ్స్ వంటి అధునాతన సాంకేతికతలతో సేవలను మరింత విస్తరిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

