Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామస్తులతో మమేకమై సమస్యలపై ఆరా తీసిన పెందుర్తి ఇన్స్పెక్టర్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 8:12 AM విశాఖపట్నంGeneral
గ్రామస్తులతో మమేకమై సమస్యలపై ఆరా తీసిన పెందుర్తి ఇన్స్పెక్టర్ - Udayam
సీపీ గారి ఆదేశాలు మరియు సూచనల మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంపాలెం గ్రామంలో పెందుర్తి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.వి. సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. పల్లె నిద్రలో భాగంగా ఇన్స్పెక్టర్ గ్రామంలో పర్యటిస్తూ గ్రామస్తులతో మమేకమై, ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకువచ్చి పోలీసులకు సహకరించాలని ఆయన గుర్రంపాలెం గ్రామస్తులను కోరారు.

Comments

G
Loading comments...