వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పల్లెనిద్ర చేపడుతున్నామని చీపురుపల్లి CI జి.శంకర్రావు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన అలజంగి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు, ప్రజల సమస్యలు, శాంతిభద్రతలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

