వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా మహిళా పోలీసులకు శుక్రవారం ఎస్ఐ బి.లోకేశ్వరరావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలపై ఒక కంట కనిపెట్టాలని కోరారు. మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాలు ఆటంకం కలవకుండా చూడాలని అన్నారు.
Comments
Loading comments...

