వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మున్సిపాలిటీ పరిధిలో రాపోల్, నర్సయ్యాగూడ గ్రామాల యువకులు ఏర్పాటు చేసిన నూతన బట్టల షాప్ను మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అనిల్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మాజీ ఎంపీపీ అరవింద్ రావు, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, బసిరెడ్డిపల్లి సర్పంచ్, పలువురు నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

